నేటి నుంచే 15 కిలోల రేషన్ బియ్యం పంపిణీ
నేటి నుంచే 15 కిలోల రేషన్ బియ్యం పంపిణీ
రేషన్ కార్డుదారులకు 15 కిలోల బియ్యం పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో 40వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు అందించనున్నారు.
గురువారం నుంచే పంపిణీ ప్రారంభం అవుతుండగా... 15 రోజులపాటు ఈ నెల 19 వరకు అందించనున్నారు. ఏప్రిల్, మే నెలలో కేంద్ర కోటాను ఇవ్వకపోవడంతో ఆ బియ్యాన్ని ఈ నెలలో పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరులోనూ లబ్ధిదారులకు 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. లబ్ధిదారులు బియ్యాన్ని ఎక్కడా విక్రయించొద్దని హైదరాబాద్ డీఎస్వో రమేశ్ పేర్కొన్నారు.
నేటి నుంచే 15 కిలోల రేషన్ బియ్యం పంపిణీ
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
