అక్రమంగా సరఫరా చేస్తున్న రేషన్ య్యం
అక్రమంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం.
PSLVTV: ఏలూరు జిల్లా, ముసునూరు మండలం, చెక్కపల్లి శివారు ప్రాంతమైన బొప్పన పౌల్ట్రీస్ కి అక్రమంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు, చెక్కపల్లి కి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి సుమారు 16 టన్నుల పిడిఎస్ రైసును బొప్పన పౌల్ట్రీస్కి తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు.
కరణ: రవిబాబు అరిగెల (రిపోర్టర్, ఏలూరు జిల్లా)
అక్రమంగా సరఫరా చేస్తున్న రేషన్ య్యం
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
